1. గోవాలో పోర్చుగీసు వారు తొలి ముద్రణాలయాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది?
ఎ) 1557 బి) 1567
సి) 1577 డి) 1587
2. ఈ కిందివాటిలో సరైనది ఏది?
ఎ) తొలి ఉర్దూ పత్రిక- జన్ జుహన్ మమా
బి) తొలి హిందూ పత్రిక- ఉదంత మార్తాండం
సి) తొలి తెలుగు పత్రిక - సత్యదూత
డి) పైవన్నీ సరైనవే
3. బెంగాలీ భాషలో తొలి దినపత్రికను వెలువరించినది ఎవరు?
ఎ) రాజారామ్మోహన్ రారు బి) హరిశ్చంద్రరే
సి) జేమ్స్ ఆగస్టన్ వాకే డి) శిశిర కుమార్ ఘోష్
4. ఈ కింది వారిలో ది హిందూ పత్రిక స్థాపకులు ఎవరు?
ఎ) జి. ఎస్. అయ్యర్ బి) విజయ రాఘవచారి
సి) కస్తూరీ రంగన్ డి) పైవారందరూ
5. ట్రిబ్యూన్ పత్రిక ఎక్కడి నుండి వెలువడింది?
ఎ) బెంగాల్ బి) ఇస్లామాబాద్
సి) లాహౌర్ డి) ముంబాయి
6. తెలుగులో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏది?
ఎ) జనన బి) కృష్ణపత్రిక
సి) బ్రహ్మ ప్రకాశిక డి) స్వరాజ్య
7. బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపనకు కృషి చేసిన వారెవరు?
ఎ) దాదాబాయి నౌరోజీ బి) నౌరోజీ పుర్డోంజీ
సి) రామకృష్ణ విఠల్ డి) పైవారందరూ
8. భారతజాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హజరైన తెలుగువారు ఎవరు?
ఎ) పి. ఆనందాచార్యులు బి) నరసింహనాయుడు
సి) వెంకట సుబ్బారావు డి) పైవారందరూ
9. లార్డ్ డిఫిన్ ఆలోచనల మేరకు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించేం దుకు జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది అని అభి ప్రాయ పడినవారు ఎవరు?
ఎ) ఆర్ పాల్మ్దత్ బి) లాలాలజపతిరారు
సి) ఎల్జిన్ డి) కేశవ పిళ్లై
10. ఏ కాంగ్రెస్ సమావేశంలో సైన్యంలో ఉన్నత పదవు లకు భారతీయులకు కూడా హక్కు కల్పించాలని తీర్మానం చేశారు?
ఎ) అలహాబాద్ సమావేశం బి) సూరత్ సమావేశం
సి) మద్రాస్ సమావేశం డి) కలకత్తా సమావేశం
11. గాంధీజీ హజరైన తొలి జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఏది?
ఎ) సూరత్ సమావేశం బి) కాన్పూర్ సమావేశం
సి) కలకత్తా సమావేశం డి) బెల్గాం సమావేశం
12.‘Indian Nation Evaolution’ గ్రంథాన్ని రచిం చింది ఎవరు?
ఎ) ఆర్.సి. దత్
బి) అంబికా చరణ్ మజుందార్
సి) మదన్ మోహన్ మాలవ్యా
డి) బిషన్ నారయణ్ ధర్
13. భారతజాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం ఎవరు?
ఎ) బద్రుద్దీన్ త్యాబ్జీ
బి) నవాబ్ సయ్యద్ మహ్మద్
సి) రహబతుల్లా సయానీ
డి) మౌలానా మహ్మద్ ఆలీ
14. కిందివాకిలో జ్ఞాన ప్రకాశ మండలిని స్థాపించింది ఎవరు?
ఎ) దాదాబాయి నౌరోజీ
బి) ఫిరోజ్ షా మెహతా
సి) ఉమేష్ చంద్ర బెనర్జీ
డి) గోపాల కృష్ణ గోఖలే
15. గోపాల కృష్ణ గోఖలేని పవిత్రమైన గంగానదితో పోల్చి నది ఎవరు?
ఎ) సురేంద్రనాథ్ బెనర్జీ బి) గాంధీజీ
సి) బాలగంగాధర్ తిలక్ డి) ఎమ్.జి. రనడే
16. బ్రిటిష్ పాలన శాశ్వతంగా పాతుకుపోయి నిరం తరం పెరుగుతూపోయే ఒక విదేశీ దురాక్రమణ అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) దాదాబాయి నౌరోజీ బి) గోపాలకృష్ఱ గోఖలే
సి) వి.డి. సావర్కర్ డి) మహ్మద్ ఆలీ జిన్నా
17. ఆదునిక భారత ప్రధమ రాజనీతిజ్ఞుడిగా గోఖలేను పేర్కొన్నది ఎవరు?
ఎ) తిలక్ బి) కె.ఎం. ఫణిక్కర్
సి) మున్షి డి) గాంధీ
18. దేశంలో నిర్భంద ప్రాథమిక విద్యను మొదటిసారిగా ప్రవేశ పెట్టింది ఎవరు?
ఎ) కాశ్మీర్ సంస్థానం బి) జూనాగడ్ సంస్థానం
సి) బరోడా సంస్థానం డి) హైద్రాబాద్ సంస్థానం
19. గాంధీజీ నాయకత్వంలోని భారతీయుల సహాయార్థం గోఖలేను దక్షణాఫ్రికా పంపిన వైస్రారు ఎవరు?
ఎ) లార్డ్ హార్టింజ్ బి) రిప్పన్
సి) లిన్లిత్గో డి) లార్డ్ అమ్హరెస్ట్
20. ఈ కిందివారిలో మకుటం లేని బొంబాయి రాజుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
ఎ) మహదేవ గోవింద రనడే బి) బాలగంగాధర్ తిలక్
సి) లాలా లజపతిరారు డి) ఫిరోజ్షా మెహతా
21. అంజుమన్ -ఇ-ఇస్లాం అనే సంస్థను స్థాపించి ముస్ల్లింల ఉన్నతికి కృషి చేసింది ఎవరు?
ఎ) బబ్రుద్దీన్ త్యాబ్జీ
బి) సర్ సయ్యద్ ఆహ్మద్ ఖాన్
సి) అబ్బాస్ ఆహ్మద్
డి) మౌలాపా అబుల్ కలాం ఆజాద్
22. 1891లో సాధారణ బ్రహ్మసమాజంలో విద్యార్థి విభాగంగా 'ఛత్ర సమాజ్'ను స్థాపించింది ఎవరు?
ఎ) భగత్ సింగ్ బి) ఆనంద మోహన్దాస్
సి) సురేంద్రనాథ్ బెనర్జీ డి) కేశవ చంద్రసేన్
23. 1905లో 'హరిద్వార్'లో జ్ఞానమహసభను స్థాపిం చింది ఎవరు?
ఎ) బిపిన్ చంద్రపాల్ బి) ఉమేష్ చంద్రదత్
సి) మదన్ మోహన్ మాలవ్యా డి) ఎవరూకాదు
24. మదన్ మోమన్ మాలవ్యాకు 'మహమన' అనే బిరుదు ను ప్రధానం చేసింది ఎవరు?
ఎ) గాంధీ బి) వల్లబారు పటేల్
సి) తిలక్ డి) అనిబీసెంట్
25. మాలవ్యా సొంతంగా ప్రారంభించిన హిందీ వార పత్రిక ఏది?
ఎ) ట్రిబ్యూన్ బి) అభ్యుదయ
సి) ఇండియన్ ఓపినియన్ డి) రీడర్
26. వివేకానందుడు బెంగాల్ విప్లవానికి రూసో లాంటి వాడని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఆచార్య బినయికుమార్ సర్కార్
బి) బిస్వాస్ కుమార్
సి) అజరు కుమార్ సర్కార్ డి) లార్డ్కర్జన్
27. 1882లో కారాగార శిక్షను పొందిన మొదటి భారతీ యుడు ఎవరు?
ఎ) తిలక్ బి) అశ్వని కుమార్ దత్తా
సి) బిపిన్ చంద్రపాల్ డి) అరవింద ఘోష్
28. లాలా లజపతిరారు సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ ని ఎక్కడ స్థాపించారు?
ఎ) ముంబాయి బి) మద్రాస్
సి) లాహౌర్ డి) పంజాబ్
29. స్వదేశీ అనే పదానికి దేశాభిమానానికి ఏమి బేధం లేదు అని అన్నది ఎవరు?
ఎ) గాంధీ బి) లాలాలజపతిరారు
సి) అజిత్ సింగ్ డి) అనిబిసెంట్
30. 1897 కాంగ్రెస్ సమావేశంలో తిలక్ ఆరెస్ట్ గురించి జాతి విలపించినది అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎస్.ఎన్. బెనర్జీ బి) లాలా లజపతిరారు
సి) రెండవ హర్డింజ్
డి) రాజారామ్మోహన్ రారు
31. జాతీయతా భావానికి కర్జన్ చర్య గొడ్డలిపెట్టు అని అన్నది ఎవరు?
ఎ) అరవింద ఘోష్ బి) బిపిన్ చంద్రపాల్
సి) బాలగంగాధర్ తిలక్ డి) లార్డ్ కర్జన్
32. బంకించంద్ర చటర్జీని బెంగాల్ వాల్టర్స్కాట్గా వర్ణిం చింది ఎవరు?
ఎ) బిపిన్ చంద్రపాల్ బి) అరవిందఘోష్
సి) బ్రోడిక్ డి) లార్డ్ కర్జన్
33. బెంగాల్ విభజననను మోసంగా వర్ణించింది ఎవరు?
ఎ) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
బి) ఆనంద్ మోహన్ బోస్
సి) రవీంద్రనాధ్ ఠాగూర్
డి) సురేంద్రనాధ్ బెనర్జీ
34. భరతమాత సమాజంను స్థాపించింది ఎవరు?
ఎ) లాలాలజపతిరారు బి) అజిత్ సింగ్
సి) అనిబిసెంట్ డి) బాలగంగాధర్ తిలక్
35. అనిబిసెంట్ హౌలీగ్కు కార్యదర్శి ఎవరు?
ఎ) జార్జి అరుండేల్ బి) జార్జి ఇషాన్
సి) జిడ్డు కృష్ణమూర్తి డి) గోఖలే
36. ఈ కిందివారిలో అనిబిసెంట్ అనుచరులు ఎవరు?
ఎ) బి.పి. వాడియా బి) ద్వారకదాస్
సి) జమునాదాస్ డి) పైవారందరూ
37. ఈ కిందివారిలో హోంరూల్ లీగ్లో పాల్గొన్నది?
ఎ) అతివాదులు బి) మితవాదులు
సి) ముస్లీంలీగ్ డి) పైవారందరూ
38. హోంరూల్ ఉద్యమం నాటి వైస్రారు ఎవరు?
ఎ) చెమ్స్ఫర్డ్ బి) కారన్వాలీస్
సి) వెల్లస్లీ డి) రిప్పన్
39. 1860లో పూనే నేటివ్ ఇన్స్టిట్యూషన్ (Pune Native Institution)ను స్థాపించింది ఎవరు?
ఎ) వాసుదేవ బల్వంత్ ఫాడ్కే బి) లక్ష్మణ్ నిర్లర్
సి) వామన్ బ్రాకర్ భావే డి) పైవారందరూ
40. లండన్లోని భారతీయ విద్యార్థులపై నిఘా అధికారి ఎవరు?
ఎ) కర్జన్ విల్లి బి) జాన్సన్
సి) మదన్లాల్ డి) వాసుదేవ్
41. ఈ కిందివాటిలో బెంగాల్కు చెందిన విప్లవ సంస్థ ఏది?
ఎ) అనుశీలన్ సమితి బి) యుగాంతర్
సి) జన మంగళ సమితి డి) పైవన్నీ
42. అనుశీలన్ సమితి స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది ఎవరు?
ఎ) బరీంద్ర కుమార్ ఘోష్ బి) ప్రయోద్ మిట్టల్
సి) భూపేంద్రనాద్ దత్తా డి) పైవారందరూ
43. ఈ కిందివాటిలో సరైనది ఏది?
ఎ) జతీంద్రనాద్ ముఖర్జీ నాడియా జిల్లాలో జన్మించాడు
బి) జతీంద్రనాద్ ముఖర్జీ నినాదం - We shall die to awaken the nation
సి) జతీంద్రనాద్ ముఖర్జీ బాలాసోర్లో మరణించాడు
డి) పైవన్నీ సరైనవే
44. ఖుదీరాంబోస్ గురువు ఎవరు?
ఎ) హేమచంద్ర కానుంగో బి) అరవింద ఘోష్
సి) రాస్బీహరీ బోస్ డి) లాలా హరదయాల్
45. ఈ కింది వారిలో ఆలీపూర్ బాంబ్ కేసులో నిందితుడు ఎవరు?
ఎ) అంబా ప్రసాద్ బి) ఉల్లాస్ కర్దత్
సి) లాల్ చందహాలక్ డి) ధనవతా రారు
46. ఢిల్లీ కుట్రకేసులో అఫ్రూవర్గా మారినది ఎవరు?
ఎ) అవద్ బిహారి బి) అమీర్ చంద్
సి) సుల్తాన్ చంద్
డి) బసంత్ కుమార్ బిశ్వాస్
47. తిలక్బావాలు అనే గ్రంధ కర్త ఎవరు?
ఎ) లాల్ చంద్ హాలక్ బి) శ్యాంజీ కృష్ణవర్మ
సి) బాల ముకుంద్ డి) నీలకంఠ బ్రహ్మచారి
48. లండన్లో వి.డి. సావర్కార్ ప్రచురించిన పత్రిక ఏది?
ఎ) భారతమాత బి) ఖడ్గం
సి) హిందోళ్ భారత్ డి) ఇండియన్ నేషన్
49. ఈ కిందివాటిలో సరైనది ఏది?
ఎ) భారత విప్లవకారుల మాత - మేడం బికాజీ కాదూ
బి) లెటర్ టు ఎ హిందూ నవలా రచయిత - టాల్స్టారు
సి) వాంకోవర్లో హిందూస్థానీ సంఘం స్థాపించింది- తారక్నాథ్ దాస్ డి) పైవన్నీ సరైనవే
50) గదర్ పత్రిక (పంజాబి) ఎడిటర్ ఎవరు?
ఎ) కర్తార్ సింగ్ శరభా బి) దర్శి చెంచయ్య
సి) అబ్ధుల్లా డి) బర్కతుల్లా
సమాధానాలు
1.ఎ 2.డి 3.బి 4.డి 5.సి
6.బి 7.డి 8.డి 9.బి 10.సి
11.సి 12.బి 13.సి 14.ఎ 15.బి
16.ఎ 17.బి 18.సి 19.ఎ 20.డి
21.ఎ 22.బి 23.సి 24.ఎ 25.బి
26.ఎ 27.బి 28.సి 29.బి 30.ఎ
31.సి 32.ఎ 33.ఎ 34.బి 35.ఎ
36.డి 37.డి 38.ఎ 39.డి 40.ఎ
41.డి 42.డి 43.డి 44.ఎ 45.బి
46.సి 47.ఎ 48.బి 49.డి 50.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization