1. 'చౌర పంచశిఖ' గ్రంథ కర్త ఎవరు?
ఎ) బిల్హణుడు బి) రాజశేఖరుడు
సి) పద్మగుప్తుడు డి) భోజరాజు
2. ముస్లీం మతస్తులకు సంబంధించి సరైనది ఏది?
ఎ) పవిత్ర గ్రంథం - ఖురాన్
బి) పవిత్ర స్థలం -మక్కా
సి) ఆరాధనా ప్రదేశం - మసీదు డి) పైవన్నీ సరైనవే
3. భారత్పై అరబ్బుల దండయాత్ర కాలంనాటి అరబ్బు గవర్నర్ ఎవరు?
ఎ) మహ్మద్ బిన్ ఖాసీం బి) ఖలీపా వాలిద్
సి) అల్ హజ్జాజ్ డి) అబూబకర్
4. ముల్తాన్ను ఆక్రమించి దానికి 'కనకపు నగరం'గా పేరు పెట్టింది ఎవరు?
ఎ) మహ్మద్ దాహిర్ బి) మహ్మద్ బిన్ ఖాసీం
సి) ఆచార్య లేన్పూల్ డి) మహ్మద్ గజనీ
5. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) కితాబ్-అల్-హింద్ - అల్బెరూనీ
బి) షానామా - ఫిరదౌసి
సి) తారిఖ్-ఇ-యామిని - ఉద్బి
డి) పైవన్నీ సరైనవే
6. గజనీ దండయాత్ర కాలం నాటి గుజరాత్ సోలంకి రాజు ఎవరు?
ఎ) మొదటి భీముడు బి) రెండవ భీముడు
సి) మూడవ భీముడు డి) హరిదత్తుడు
7. దాంద్వార్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) క్రీ.శ.1191 బి) క్రీ.శ.1194
సి) క్రీ.శ.911 డి) క్రీ.శ. 1211
8. ఢిల్లీ సుల్తానుల యుగంలో భారత్ను పాలించిన 'ఆప్ఘన్' జాతీయులు ఎవరు?
ఎ) సయ్యద్లు బి) తుగ్లక్లు
సి) లోఢలుీ డి) ఖిల్జీలు
9. బానిస వంశంలో మొదటి సారిగా నాణేలను ముద్రించి నది ఎవరు?
ఎ) ఐబక్ బి) ఇల్టుట్మిష్
సి) ఆరాంషా డి) కైకుబాద్
10. ఈ కింది వారిలో 'మివాటీలు' అనే దొంగల గుంపును నిర్మూలించినది ఎవరు?
ఎ) మసూద్షా బి) నాసిరుద్దీన్ మహ్మద్షా
సి) బాల్బన్ డి) మాలిక్ యాకుబ్
11. మాలిక్ కపూర్ అసలు పేరు ఏమిటి?
ఎ) హజార్థినారి
బి) నస్రత్ ఖాన్ ఉలుగ్ ఖాన్
సి) రాజారతన్సింగ్ డి) హమ్మీరదేవ
12. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారత దండయాత్రలను ప్రారం భించిన సంవత్సరం?
ఎ) క్రీ.శ. 1299 బి) క్రీ.శ. 1399
సి) క్రీ.శ. 1211 డి) క్రీ.శ. 1209
13. ఢిల్లీ సుల్తానేట్లో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది?
ఎ) ద్వారసముద్రం బి) మధుర
సి) దేవగిరి డి) కాంభోజ
14. ఈ కింది వారిలో సైనికులకు 'హులియా' అనే గుర్తింపు పట్టికలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్రాజు ఎవరు?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ
సి) నాసీరుద్దీన్ ఖుస్రుషా డి) మాలిక్ కపూర్
15. మత గురువులతో చర్చలు జరిపి ఆ చర్చలకు హిందూ జైన విద్వాంసులను ఆహ్వానించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) ఫిరోజ్షా తుగ్లక్ బి) మహ్మద్ బిన్ తుగ్లక్
సి) గియాజుద్దీన్ తుగ్లక్ డి) నసీరుద్దీన్ మహ్మద్
16. యమునా నది ఒడ్డున ఆగ్రా నగరాన్ని కట్టించింది ఎవరు?
ఎ) సికిందర్ లోఢ బి) ఇబ్రహీంలోఢి
సి) షాజహాన్ డి) ముబారక్షా
17. ఢిల్లీ సుల్తానత్ పతనానికి గల ముఖ్య కారణం ఏది
ఎ) వారసత్వ యుద్ధాలు
బి) తైమూర్ దండయాత్ర
సి) సుల్తానుల నిరంకుశ పాలన డి) పైవన్నీ
18. ఈ కింది వారిలో జిజియా పన్ను నుంచి మినహా యింపు పొందిన వారు ఎవరు?
ఎ) స్త్రీలు, చిన్నపిల్లలు
బి) నిరుపేదలు, అనాథలు
సి) బానిసలు డి) పైవారందరూ
19. భారతదేశంలో తెల్లని పాలరాతితో కట్టిన సమాధులలో మొట్టమొదటిది ఏది?
ఎ) హోషంగా షా సమాధి బి) రాణి సిఫారి మసీదు
సి) సికిందర్ లోఢి సమాధి డి) అతలా దేవి ఆలయం
20. 'బాగా అభివృద్ధి చెందిన పరస్పర విరుద్ధాలైన హిందూ, ముస్లిం అనే రెండు విభిన్న సంస్కృతులు పరస్పరం కలుసుకుని ఒకదానితో ఒకటి చేరడం మానవ జాతి చరిత్రలో ఒక వింత' అని అభిప్రాయ పడిన వారు ఎవరు?
ఎ) ఇర్ఫాన్ హబీబ్ బి) సర్ జాన్ మార్షల్
సి) కె.ఎం.ఫణిక్కర్ డి) అమీర్ఖుస్రూ
21. టర్కీ భాషలో బాబర్ అనగా?
ఎ) ఎద్దు బి) సింహం
సి) పులి డి) నెమలి
22. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) మాండసోర్ యుద్ధం - క్రీ.శ. 1535
బి) ఔరా యుద్ధం - క్రీ.శ. 1532
సి) కనౌజ్ యుద్ధం - క్రీ.శ. 1540
డి) పైవన్నీ సరైనవే
23. ఫాల్గాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) క్రీ.శ. 1616 బి) క్రీ.శ. 1611
సి) క్రీ.శ. 1637 డి) క్రీ.శ. 1619
24. షాజహాన్ ఖైదులో ఉన్నపుడు అతనికి సేవలు చేసిన అతని కూతురు?
ఎ) రోషనార బి) జహనార
సి) సమీరా భాను డి) సలీమా
25. లోహగడ్ కోట నిర్మాత ఎవరు?
ఎ) బందా బహదూర్ బి) మర్షిద్ కులీఖాన్
సి) ఫరూక్ సియర్ డి) అహ్మద్షా
26. అక్బర్ని ఆకర్షించిన సూఫీ సిద్ధాంతి ఎవరు?
ఎ) షేక్ ముబారిక్ బి) అబుల్ఫజల్
సి) అబుల్ఫైజీ డి) పైవారందరూ
27. తాన్సేన్ ఇస్లాం మతాన్ని స్వీకరించి పొందిన బిరుదు ఏది?
ఎ) మిశ్రా బి) మియా సి) ఫజల్ డి) అబ్దుల్లా
28. సముద్రపు అంచున శివాజీ నిర్మించిన ఒకే ఒక దుర్గం ఏది?
ఎ) మాల్వన్ బి) రారుఘడ్
సి) పూణె డి) సతారా
29. క్రీ.శ. 1818లోనే మరాఠా రాజ్యాన్ని బాంబే ప్రెసిడెన్సీ గా మార్చినది ఎవరు?
ఎ) లార్డ్ వెల్లస్లీ బి) లార్ట్ వేవెల్
సి) లార్డ్ హేస్టింగ్స్ డి) లార్డ్ డల్హౌసీ
30. ఈ కింది మఠాలలో సరైనది ఏది?
ఎ) శృంగేరి మఠం - మైసూర్
బి) కంచి మఠం - తమిళనాడు
సి) పూరీ మఠం - ఒరిస్సా డి) పైవన్నీ సరైనవే
31. మధ్యయుగాల భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థకు నిరసించిన తొలి వ్యక్తి ఎవరు?
ఎ) రామానందుడు బి) నామదేవుడు
సి) రవిదాసు డి) గురునానక్
32. 'స్నానం ద్వారా ముక్తి వస్తే, ముందు కప్పలకే వస్తుంది' అని అన్నది ఎవరు?
ఎ) గురునానక్ బి) కబీర్
సి) సూరదాసు డి) చైతన్యుడు
33. ఈ కింది వారిలో 'వంగ దేశపు సంస్కర్త'గా ప్రసిద్ధిగాం చినది ఎవరు?
ఎ) చైతన్యుడు బి) మీరాబాయి
సి) ఏకనాథుడు డి) శంకరాచార్యుడు
34. మొదటిసారిగా 'హరిజన్' అనే పదాన్ని ఉపయోగిం చిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) నగసింహ మెహతా బి) జయదేవుడు
సి) నామదేవుడు డి) చండీదాస్
35. మహారాష్ట్రలో శూద్ర కులంలో జన్మించిన భక్తి ఉద్యమ కారుడు ఎవరు?
ఎ) శంకరదాసు బి) నామదేవుడు
సి) సమర్థ రామదాసు డి) చండీదాసు
36. ఈ కింది వారిలో 'ఖ్వాజా గరిబన్ నవాజ్'గా ప్రసిద్ధి గాంచినది ఎవరు?
ఎ) బాబాఫరీద్ బి) ఖ్వాజా నిజాముద్దీన్
సి) ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టీ డి) గేసుదరాజ్
37. 'సంగీత విధ్వాంసుడు'గా కీర్తి పొందిన సూఫీ ప్రవక్త ఎవరు?
ఎ) షేక్ జకారియా బి) షేక్ ఇస్మాయిల్
సి) ఖ్వాజా బకీబిల్లా డి) దారాషికోవ్
38. క్రీ.శ. 1587లో భారతదేశం నుంచి వస్తున్న పోర్చుగీసు వర్తక నౌకను పట్టుకున్న బ్రిటీష్ నౌకా దళాధికారి ఎవరు?
ఎ) జేమ్స్ లంకాస్టర్ బి) ప్రాన్సిస్ డ్రేక్
సి) ఎలియా హకెన్స్ డి) హిప్పన్
39. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఫరూక్ సియర్ నుంచి ఫర్మానా పొందిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1717 బి) క్రీ.శ. 1711
సి) క్రీ.శ. 1637 డి) క్రీ.శ. 1639
40. కర్ణాటక యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం ఏది?
ఎ) యూరప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య
బి) రాజ్య కాంక్ష
సి) దక్కన్లో రాజకీయ అనిశ్చితి
డి) పైవన్నీ
41. ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్యస్థాపకుడు ఎవరు?
ఎ) మీర్జాఫర్ బి) ముర్షీద్ ఖులీఖాన్
సి) మీర్ ఖాసిం డి) వజీం ఉద్దౌలా
42. మైసూర్ రాజ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశ పెట్టినది ఎవరు?
ఎ) హైదరాలీ బి) వెల్లస్లీ
సి) టిప్పుసుల్తాన్ డి) వెల్లింగ్టన్
43. వార్ధా విద్యా విధానంపై చర్చించుటకు ఏర్పాటు చేసిన వార్థా సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు?
ఎ) కాదంబిని గంగూలీ
బి) డా|| జాకీర్హుస్సేన్
సి) లార్డ్ రిప్పన్ డి) కారన్వాలీస్
44. భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు?
ఎ) రాబర్ట్ క్లైవ్ బి) లార్డ్ మింట్
సి) హేస్టింగ్స్ డి) విలియం బెంటింక్
45. రాజ్య సంక్రమణ సిద్ధాతం సృష్టికర్తగా ప్రసిద్ధి చెందింది ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) డల్హౌసీ
సి) లార్డ్ అమ్హరెస్ట్ డి) ఎలిన్బరో
46. పాయికుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
ఎ) మహారాష్ట్ర బి) తమిళనాడు
సి) ఒరిస్సా డి) కర్ణాటక
47. 'భీష్మా చార్యుడు'గా బిరుదు ధరించిన సిపాయిల తిరుగుబాటు వీరుడు ఎవరు?
ఎ) తాంతియాతోపె బి) కున్వర్సింగ్
సి) దినకర్రావు డి) సర్ జంగ్ బహదూర్
48. 'ఫెండ్ర్షిప్ సొసైటీ (ఆత్మీయసభ)ను ప్రారంభించింది ఎవరు?
ఎ) రాజారామ్మోహన్ రారు
బి) దేవేంద్రనాథ్ ఠాగూర్
సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ డి) కేశవచంద్రసేన్
49. నరేంద్రనాథ్ దత్తాకు వివేకానందుడు అని నామ కరణం చేసినది ఎవరు?
ఎ) సిస్టర్ నివేదిత బి) కేత్రి మహారాజు
సి) లాలా హన్సరాజ్
డి) రామకృష్ణ పరమహంస
50. 'ప్రపంచంలో పాపమన్నది ఏదైనా ఉందంటే అది బలహీనతే' అని అన్నది ఎవరు?
ఎ) గాంధీ బి) సుభాష్ చంద్రబోస్
సి) స్వామి దయానంద సరస్వతి డి) వివేకానందుడు
సమాధానాలు
1.ఎ 2.డి 3.సి 4.బి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.బి 10.సి
11.ఎ 12.ఎ 13.సి 14.ఎ 15.బి
16.ఎ 17.డి 18.డి 19.ఎ 20.బి
21.సి 22.డి 23.ఎ 24.బి 25.ఎ
26.డి 27.బి 28.ఎ 29.సి 30.డి
31.ఎ 32.బి 33.సి 34.ఎ 35.బి
36.సి 37.ఎ 38.బి 39.ఎ 40.డి
41.బి 42.సి 43.బి 44.ఎ 45.బి
46.సి 47.బి 48.ఎ 49.బి 50.డి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization