1. యునెస్కో ప్రతిష్టాత్మకంగా చేపట్టే వారసత్వ జాబితా లో ఏ మసాజ్ చోటు దక్కించుకుంది?
1) నువాద్ థాయ్ (థాయ్ లాండ్)
2) బాలినీస్ మసాజ్ (బాలి)
3) భారత ఆయుర్వేదిక్ మసాజ్
4) హాట్ స్టోన్ మసాజ్ (వియత్నాం)
2. సముద్ర మార్గంలో - 253 డిగ్రీల ద్రవ హైడ్రోజన్ను తీసుకెళ్లగల క్యారియర్ షిప్ 'సూసో ఫ్రాంటియర్'ను ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది?
1) యూఎస్ఏ 2) జపాన్
3) చైనా 4) రష్యా
3. ప్రపంచంలోనే లోతైన లోయను ఎక్కడ కనుగొన్నారు?
1) తూర్పు ఆస్ట్రేలియా
2) తూర్పు ఆఫ్రికా
3) తూర్పు ఆసియా
4) తూర్పు అంటార్కిటికా
4. ఇటీవల తన రెండో విమాన వాహకనౌక 'షాన్డాంగ్' ను ప్రారంభించిన దేశం ఏది?
1) యూఎస్ఏ 2) చైనా
3) ఫ్రాన్స్ 4) రష్యా
5. రిసైకిల్ చేసిన, పునర్వినియోగించే వ్యర్థాలను ఆన్లైన్లో విక్రయించేందుకు లేదా కొనుగోలు చేయడానికి తొలిసారి ఆన్లైన్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసిన సంస్థ?
1) హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్
2) గ్రేటర్ చెన్నై కార్పొరేషన్
3) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్
4) బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్
6. అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ హెచ్.డి. 86081 అనే నక్షత్రానికి 'బీభా' అని ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు?
1) బీభా చౌదరీ 2) బీభా అగర్వాల్
3) బీభా ఆచార్య 4) బీభా లఘారీ
7. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు ఎవరిని చైర్మన్గా నియమించారు?
1) శ్రీకాంత్ మాధవ్ వైద్య
2) ఎస్.ఎస్. సందీప్ రంజన్
3) జి.కె. హరీశ్ 4) సంతోష్ సింగ్
8. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మంత్రుల బందానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానంలో ఎవరు నాయకత్వం వహించనున్నారు?
1) తేజస్వీ యాదవ్
2) నితీష్ కుమార్
3) లాలు ప్రసాద్ యాదవ్
4) సుశీల్ కుమార్ మోదీ
9. 2019 డిసెంబర్ 13న యూనైటెడ్ కింగ్డమ్కు ప్రధాన మంత్రిగా ఎన్నికైంది ఎవరు?
1) గోర్డాన్ బ్రౌన్ 2) డేవిడ్ కామెరాన్
3) థెరిసామే
4) అలెగ్జాండర్ బోరిస్ డి ప్ఫెఫెల్ జాన్సన్
10. 2019 డిసెంబర్ 16న 28వ ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులైయ్యారు?
1) సతీందర్ కుమార్ సైని
2) మనోజ్ ముకుంద్ నారావణే
3) దేవరాజ్ అన్బు 4) రణబీర్ సింగ్
11. కర్బన ఉద్గారాలను తటస్థం చేయడానికి యూరోపియన్ యూనియన్(ఈయూ) ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2050 2) 2040
3) 2030 4) 2025
12. యూరోపియన్ యూనియన్ వాతావరణ తటస్థ ఒప్పందం-2050 నుంచి వైదొలిగిన దేశం ఏది?
1) ఇటలీ 2) ఫ్రాన్స్
3) పోలాండ్ 4) జర్మనీ
13. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన 'జెండర్ గ్యాప్ ఇండెక్స్ -2019'లో భారత ర్యాంకు ఎంత?
1) 114 2) 113 3) 112 4) 111
14. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ రిపోర్టు:'గ్లోబల్ మ్యాక్రో అవుట్లుక్ 2020-21 ప్రకారం 2019 సంవత్సరా నికి గాను భారత జి.డి.పి. ఎంత ?
1) 5.1% 2) 5.2%
3) 5.5% 4) 5.6%
15. ఇటీవల కువైట్ను అధిగమించి భారత దేశానికి 6వ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచిన దేశం ఏది?
1) యూఎస్ఏ 2) నైజీరియా
3) వెనిజులా 4) యూఏఈ
16.ఎడెల్వేస్ అసెట్ మేనెజ్మెంట్ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్ బాండ్ ఈటీఎఫ్ ఏది?
1) భారత్ బాండ్ ఈటీఎఫ్
2) ఎడెల్విస్ బాండ్ ఈటీఎఫ్
3) ఇండియా బాండ్ ఈటీఎఫ్
4) దేశీ బాండ్ ఈటీఎఫ్
17. భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివ ద్ధి చేసిన నావిగేషన్ సిస్టమ్ 'నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్ట్టేలేషన్)'ను అనుబంధ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థగా నియమించిన దేశం ఏది?
1) రష్యా 2) యూఎస్ఏ
3) ఇజ్రాయెల్ 4) ఫ్రాన్స్
18. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్-25) 25వ సెషన్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?
1) టోక్యో, జపాన్
2) బీజింగ్, చైనా
3) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
4) మాడ్రిడ్, స్పెయిన్
19. కాలుష్య ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి భారత్ తన జి.డి.పి.లో ఎంత శాతం కేటాయించింది?
1) 33% 2) 30% 3) 15% 4) 21%
20. క్లైమేట్ న్యూట్రల్ నౌ విభాగంలో ఐక్యరాజ్య సమితి నుంచి అవార్డు పొందిన తొలి భారత కార్పోరేట్ సంస్థ ఏది?
1) రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్
2) టెక్ మహీంద్రా
3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
4) ఇన్ఫోసిస్
21. పైకా స్మారక విద్రోహ్ చిహ్నానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ పునాది రాయి వేశారు?
1) హసన్, కర్ణాటక
2) గాంధీ నగర్, గుజరాత్
3) ఖుర్దా, ఒడిశా 4) న్యూఢిల్లీ, ఢిల్లీ
22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో యునెస్కో-ఎంజీఐ ఈపీ సంయుక్తంగా నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ (టెక్)-2019 ఎక్కడ జరిగింది?
1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2) చెన్నై, తమిళనాడు
3) కొచ్చి, కేరళ 4) పనాజీ, గోవా
23. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తొలి వర్చువల్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఏయూ, విశాఖపట్నం
2) ఏఎన్యూ, గుంటూరు
3) శ్రీకష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
4) జేఎన్టీయూ, కాకినాడ
24. 'నమస్తే ఓర్చా' పండుగ-2020ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?
1) కేరళ 2) అసోం
3) పశ్చిమ బంగా 4) మధ్యప్రదేశ్
25. కొత్త పౌరసత్వ సవరణ చట్ట బిల్లు 2019 ప్రకారం 2014 డిసెంబర్ 31ముందు భారత్కు వలస వచ్చిన ఏ దేశ ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది?
1) బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్
2) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్
3) బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్
4) బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్
26. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చిన పౌరులు.. భారత్లో ఉద్యోగాలు సాధించడం, భూమి కొనుగోళ్లు చేయటం, లేదా స్థిరపడటానికి అవకాశం ఉన్న సామాజిక వర్గాలు ఏవి?
1) హిందూ, బౌద్ధులు, జోరాస్టియన్, పార్శి, జైన్, సిక్కు
2) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, పార్శి, జైన్, సిక్కు
3) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, జైన్
4) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, ఇస్లాం, జైన్, సిక్కు
27. జాతీయ గంగా కౌన్సిల్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ 2) కాన్పూర్, ఉత్తరప్రదేశ్
3) ఛండీగఢ్, హరియాణ 4) జైపూర్, రాజస్థాన్
28. నమామి గంగే ప్రాజెక్టు 2015-20 గాను ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబంగా) ఎంత మూలధనాన్ని కేటాయించారు?
1) రూ. 20 వేల కోట్లు 2) రూ. 15 వేల కోట్లు
3) రూ. 10 వేల కోట్లు 4) రూ. 5 వేల కోట్లు
29. ఫోరెన్సిక్ నివేదికల్లో సేకరించిన నమూనాలకు ఫూల్ప్రూఫ్ భద్రతను కల్పించడానికి సాయపడే యునిక్బార్కోడింగ్ సాఫ్ట్వేర్ 'ట్రాకియా'ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది?
1) హరియాణ 2) కేరళ
3) మహారాష్ట్ర 4) మధ్యప్రదేశ్
30. మిషన్ అంత్యోదయ పథకం 2019 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీ ఏది?
1) అతిరంపుజ-కేరళ
2) జంగపార-మేఘాలయ
3) బంభానీ-గుజరాత్
4) మొలుగంబూండి-తమిళనాడు
సమాధానాలు
1.1 2.2 3.4 4.2 5.2
6.1 7.1 8.4 9.4 10.2
11.1 12.3 13.3 14.4 15.1
16.1 17.2 18.4 19.4 20.4
21.3 22.1 23.1 24.4 25.2
26.2 27.2 28.1 29.1 30.4
Authorization