1. ఈ కింది వారిలో 'బెలుచీ ఆవిర్భావ సిద్ధాంతం' మూలంగా సింధు నాగరికత ఆవిర్భవించిందని వాదించిన వారెవరు?
ఎ) కఫీక్ బి) మార్టిమర్ వీలర్
సి) అల్లాద్దీన్ డి) సంకాలియా
2. దళితుల దేవాలయ ప్రవేశం కోసం చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడు ఎవరు?
ఎ) జ్యోతిబాపూలే బి) అంబేద్కర్
సి) రామస్వామి నాయకర్ డి) నారాయణ గురు
3. బ్రహ్మసమాజానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది?
ఎ) ఏకేశ్వరోపాసనను విశ్వసించింది
బి) సంప్రదాయ విద్యను సమర్ధించింది
సి) శాస్త్రాలు దోశరహితమని చెప్పింది
డి) పురోహిత వర్గాన్ని ప్రోత్సహించి
4. 1906లో అణగారిన తరగతుల మిషన్ ప్రారంభించి నది ఎవరు?
ఎ) జ్యోతిబాపూలే
బి) మహర్షి విఠల్ రాంజీ షిండే
సి) డా.బి.ఆర్. అంబేద్కర్ డి) వినోభాబావే
5.జస్టిస్ పార్టీ అధికారిక నామం ఏమిటి?
ఎ) సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్
బి) ఇండియన్ లిబరల్ పార్టీ
సి) ఇండియన్ ఫెడరేషన్
డి) సోషల్ జస్టిస్ పార్టీ
6. కాశ్మీర్ లోని శ్రీనగర్లో 'నసీమ్ బాగ్' ను నిర్మించింది ఎవరు?
ఎ) జహంగీర్ బి) అక్బర్
సి) షాజహాన్ డి) హుమాయున్
7. మొఘల్ కాలం నాటి వ్యవసాయ పరిస్థితులు , వివిధ పంటల గురించి తెలియజేసే గ్రంథం ఏది?
ఎ) అయిని అక్బరి బి) బాబర్ నామా
సి) తబాఖత్-ఎ- అకాబరి డి) అక్బర్ నామ
8. చరిత్ర రయనను నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) ఔరంగజేబు డి) షాజహాన్
9. నాణెములపై ఫర్మానాలపై పేరును కలిగి ఉండి స్రామ్రాజ్య సార్వ భౌమత్వంతో ముడిపడిన రాణి ఎవరు?
ఎ) లాడ్లీబేగం బి) సమీనా బేగం
సి) ముంతాజ్ బేగం డి) నూర్జహాన్
10. ఇస్లామిక్ సాంప్రదాయాలతో అఫ్జల్ ఖాన్ సమాధిని ప్రతాప్ఘర్లో నిర్మించింది ఎవరు?
ఎ) శివాజీ బి) ఆదిల్షా
సి) షాజీభోంస్లే డి) జిజియా బాయి
11.ఈ కింది వాటిలో శివాజీ చేపట్టిన ప్రజాసంక్షేమ చర్య ఏది?
ఎ) బాల్య వివాహాలపైన ఆంక్షలు విధించాడు
బి) రహదారులను, వంతెనలను నిర్మించాడు
సి) త్రాగు, సాగునీటి కోసం చెర్వులను తవ్వించెను
డి) పైవన్నీ
12. శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందిన వాడని ప్రక టించుకున్నాడు?
ఎ) భట్టి వంశం బి) శిశోడియ వంశం
సి) రాథోర్ వంశం డి) కచ్ఛవ వంశం
13. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది?
ఎ) 1931 బి) 1937 సి) 1939 డి) 1942
14. ఈ కింది నగరాల్లో దేనిని పోర్చుగీసువారు బ్రిటీష్ రాజుకు వరకట్నంగా సమర్పించారు?
ఎ) బెంగాల్ బి) మద్రాస్
సి) బొంబాయి డి) గోవా
15. మొహర్రం పండుగ సందర్భంలో శోక ప్రకటన కోసం లక్నోలో ''బార ఇమాంబర'' అనే అద్భుత కట్టడాన్ని నిర్మించింది ఎవరు?
ఎ) అసవుద్దౌలా బి) ఘజా ఉద్దౌలా
సి) డల్హౌసి డి) మాధవరావు
16. నానాసాహెబ్గా సుప్రసిద్దుడైన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ విశ్వనాద్ బి) మొదటి బాజీరావు
సి) రెండో బాజీరావు డి) బాలాజీ బాజీరావు
17. యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక శిక్షణ, క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు ఎవరు?
ఎ) మీర్ జాఫర్ బి) మీర్ ఖాసీం
సి) ఆలీవర్థీఖాన్ డి) సిరాజ్ఉద్దౌలా
18. న్యాయస్థానాల్లో చెల్లించే రుసుములను రద్దుచేసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) కారన్ వాలీస్ బి) విలియం బెంటింక్
సి) వారెన్ హేస్టింగ్స్ డి) లార్డ్ కానింగ్
19. మహల్వారీ పద్ధతి అమలు చేయటానికి మొదటగా ప్రయత్నించిన బ్రిటీష్ అధికారి ఎవరు?
ఎ) థామస్ మన్రో బి) హౌల్ట్ మెకంజీ
సి) అలెగ్జాండర్ రీడ్ డి) కారన్ వాలీస్
20. యురోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యా నికి సమానమని అన్నది ఎవరు?
ఎ) మెకాలే బి) కర్జన్
సి) రాబర్ట్సన్ డి) వి.ఎ.స్మిత్
21. భూములను వేలం వేసి, అత్యధికంగా వేలం పాడిన వారికే పన్ను వసూలు చేసే అధికారం ఇచ్చే ' వారన్ హేస్టింగ్ విధానం' ఏ విధానమును పోలి ఉంది?
ఎ) ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఇక్తా విధానం
బి) మొగలుల కాలం నాటి ఇజరా విధానం
సి) మొగలుల కాలం నాటి జాగీర్ వ్యవస్థ
డి) విజయనగర రాజుల కాలం నాటి 'పాలెగార్ల వ్యవస్థ'
22. 1852 తిరుగుబాటు కాలంలో కాన్పూర్లోని తిరుగు బాటును అణచిన మేజర్ జనరల్ ఎవరు?
ఎ) హల్లాక్ బి) సర్ హ్యురోజ్
సి) క్యాంప్బెల్ డి) జనరల్ నీల్
23. 1857 సిపాయిల తిరుగుబాటులో మీరట్ సంఘటన తర్వాత సిపాయిలు ఎటువైపు కదిలారు?
ఎ) ఢిల్లీ బి) బెంగాల్
సి) మద్రాస్ డి) ఝూన్సీ
24. ఈ కింది వారిలో 1877లో ఢిల్లీలో లార్డ్ లిట్టన్ ఏర్పాటు చేసిన ఢిల్లీ దర్బార్కు ఖాదీదుస్తులు ధరించి హజరై తన దేశభక్తిని చాటుకున్నది ఎవరు?
ఎ) గోపాల కృష్ణ గోఖలే
బి) మహదేవ గోవింద రనడే
సి) దొందు కేశవ్ కార్వే
డి) గోపాల్ హరిదేశ్ ముఖ్
25. ముసల్మాన్ల పురోగతికి 1860 సంవత్సరంలో సైంటిఫిక్ సొసైటిని స్థాపించింది ఎవరు?
ఎ) రషీద్ ఆహ్మద్ గంగూలి బి) నౌరోజి ఫిర్లోంజి
సి) సయ్యద్ ఆహ్మద్ ఖాన్ డి) అబ్దుల్ వహబ్
26. శారదా చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
ఎ) 1891 బి) 1930 సి) 1948 డి) 1992
27. సిక్కులు తమ పురోహితులైన మహంతలకు వ్యతి రేకంగా చేపట్టిన ఉద్యమమేది?
ఎ) అకాలి ఉద్యమం బి) నామధారి ఉద్యమం
సి) కూక ఉద్యమం డి) సింగ్సభ ఉద్యమం
28. కేరళలో 'పులియ' అనే దళిత కులం హక్కుల కోసం పోరాడిన నాయకుడు ఎవరు?
ఎ) రామస్వామి నాయకర్ బి) మహత్మా అయ్యంకళి
సి) రామకృష్ణ పిళ్ళై డి) నారాయణ గురు
29. సత్యశోదక్ సమాజ్ లక్ష్యం ఏమిటి?
ఎ) శాస్త్రీయ సత్యాన్ని అన్వేషించడం
బి) సమాజ సేవ ద్వారా మోక్షం
సి) ఆధ్యాత్మికత ద్వారా మావవాళిని విముక్తం చేయడం
డి) అణచివేత నుండి అణగారిన వర్గాలను విముక్తం చేయడం
30. మహరాష్ట్రలో మహిళా హక్కులను అభివృద్ధి పర చటంలో ముఖ్యపాత్ర వహించిన వారు ఎవరు?
ఎ) సావిత్రిబాయి పూలే బి) ఝూన్సీ లక్ష్మీబాయి
సి) తారాబాయి డి) కాదంంబిని గంగూలీ
31. 1932లో ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ను ఎవరు స్థాపించారు?
ఎ) ఆచార్య నరేంద్ర దేవ్ బి) మహత్మాగాంధీ
సి) బి.ఆర్. అంబేద్కర్ డి) శ్రీ అరబిందో
32. ఆంగ్లేయులు 'The Anarchical and Revolutio nary Crimes Actµ''ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
ఎ) 1919 బి) 1921 సి) 1917 డి) 1924
33. శాసనసభలో '»End or mend' అనే విధానాన్ని అమలు చేసిన పార్టీ ఏది?
ఎ) కమ్యూనిస్ట్ పార్టీ బి) స్వరాజ్ పార్టీ
సి) కాంగ్రెస్ పార్టీ
డి) ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
34. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ తరపున ఎవరు హాజరయ్యారు?
ఎ) తేజ్ బహదూర్ సప్రు బి) సి.వై. చింతామణి
సి) శివనాధ శాస్త్రి డి) పైవారందరూ
35. భారత దేశంలో తొలి వామపక్ష పత్రిక ఏది?
ఎ) సోషలిస్ట్ బి) కిసాన్ గెజిట్
సి) నవయుగ్ డి) అమృత్ బజార్
36. ఈ కింది వారిలో గిర్ని కంగార్ మహా మండల్ అనే కార్మిక సంఘాన్ని బొంబాయిలో స్థాపించింది ఎవరు?
ఎ) లాలా లజపతిరారు బి) శశిపాద బెనర్జీ
సి) ఎ.ఎ. ఆల్వే డి) రాజేంద్ర ప్రసాద్
37. వేవెల్ ప్లాన్ ప్రకారం కార్య నిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారం ఎవరికి కల్పించారు?
ఎ) బ్రిటీష్ ప్రధాని బి) వైస్రారు
సి) గవర్నర్ డి) ముఖ్యమంత్రి
38. 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో పనిచేసిన ముస్లీంలీగ్ మంత్రి ఎవరు?
ఎ) జోగేంద్ర నాధ్ మండల్
బి) ఘజన్ఫార్ ఆలీఖాన్
సి) అబ్దుల్ రబ్ నిష్తర్ డి) పైవారందరూ
39. ఈ కింది వాటిలో భారత దేశం కోసం బ్రిటీష్ పార్లమెంట్ చేసిన చివరి చట్టం ఏది?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) 1947 భారత ప్రభుత్వ చట్టం
సి) 1944 భారత ప్రభుత్వ చట్టం
డి) 1919 భారత ప్రభుత్వ చట్టం
40. ఈ కింది వాటిలో సరోజిని నాయుడుకు సంబం ధించి సరైనది ఏది?
ఎ) ఈమెను భారత కోకిల అంటారు
బి) భారతదేశంలో ఈమె తొలి మహిళా గవర్నర్
సి) రాజస్థాన్ గవర్నర్గా పని చేసింది
డి) గోల్టెన్ త్రిషోల్డ్ అనేది హైదరాబాద్లోని సరోజిని నాయుడు స్వగృహం పేరు.
41. సైమన్ కమిషన్ వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన జాత కాని దానిని గుర్తించండి?
ఎ) ఢిల్లీ - మోతి లాల్ నెహ్రు
బి) మద్రాస్- టంగుటూరి
సి) లాహౌర్- లాలా లజపతిరారు
డి) లక్నో జవహర్ లాల్ నెహ్రు
42. 1919లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్పరెన్స్ అధ్యక్షుడు ఎవరు?
ఎ) షౌకత్ ఆలీ బి) మహత్మాగాంధీ
సి) మహ్మద్ ఆలీ జిన్నా డి) అబ్దుల్ కలాం ఆజాద్
43. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది?
ఎ) ఇండియన్ ఒపినియన్
బి) యంగ్ ఇండియా
సి) న్యూ ఇండియా డి) హరిజన్
44. ఈ కింది వాటిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి సరైన దానిని గుర్తించండి?
1) ఈయన మక్కాలో జన్మించాడు
2) ఆల్- హిలాల్ పత్రికను స్థాపించాడు
3) ఇండియా విన్స్ ఫ్రీడమ్ను రచించాడు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3 డి) 1, 2, 3
45. స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్లో సభ్యులు కానివారు ఎవరు?
ఎ) డాక్టర్ పన్నావాల్ బి) కె.ఎం. ఫిణిక్కర్
సి) ఫజల్ ఆలీ డి) హెచ్. ఎన్. కుంజ్రు
46. 1935 చట్టంలో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు?
ఎ) గవర్నర్ జనరల్ బి) రాష్ట్రానికి
సి) కేంద్రానికి డి) రాష్ట్రాల గవర్నర్
47. భారత విభజన సమయంలో ఏ స్వాతంత్య్రయోధుడు స్వాతంత్య్ర ఫక్తునిస్తాన్ కోసం డిమాండ్ చేశారు?
ఎ) మౌలానా అబుల్ కలాం ఆజాద్
బి) ఎం.ఎ. జిన్నా
సి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
డి) సికిందర్ హయత్ ఖాన్
49. సూర్యసేన్తో కలిపి చిట్టగాంగ్ సాయుధ దాడికి నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) కల్పనాదత్త బి) దేబబ్రత బోస్
సి) ప్రపుల్లచాకీ డి) అరవింద ఘోష్
50. ఈ కింది వారిలో లాహౌర్ కుట్ర కేసులో ఉరి తీయబడిన వారు ఎవరు?
ఎ) ఉద్దం సింగ్ బి) భగత్ సింగ్
సి) చంద్రశేఖర్ ఆజాద్ డి) నారాయణ గురు
సమాధానాలు
1.ఎ 2.సి 3.ఎ 4.బి 5.ఎ
6.బి 7.ఎ 8.సి 9.డి 10.ఎ
11.డి 12.బి 13.సి 14.సి 15.ఎ
16.డి 17.బి 18.ఎ 19.బి 20.ఎ
21.బి 22.సి 23.ఎ 24.డి 25.సి
26.బి 27.ఎ 28.బి 29.డి 30.ఎ
31.బి 32.ఎ 33.బి 34.డి 35.ఎ
36.సి 37.బి 38.డి 39.బి 40.సి
41.ఎ 42.బి 43.ఎ 44.డి 45.ఎ
46.ఎ 47.సి 48.డి 49.ఎ 50.బి
Authorization