1. గౌతమీపుత్ర శాతకర్ణి విగ్రహం ఏ ప్రాంతంలో లభించింది?
ఎ) కోటిలింగాల బి) గుంటూరు
సి) శ్రీకాకుళం డి) మహారాష్ట్ర
2. డి.సి సర్కార్ అనే చరిత్ర కారుడి అభిప్రాయం ప్రకారం శ్రీముఖుడికి అశోకుడు ఇచ్చిన బిరుదు ఏమిటి?
ఎ) రాయ బి) ఏకశూర
సి) ఆగమనిలయ డి) వేర
3. చంద్రదేవుడు ప్రజల మీద ఏ పన్నును విధించెను?
ఎ) జిజియ బి) తరుష్కదండ
సి) ఖమ్స్పన్ను డి) భీజ్పురి పన్ను
4. శకులను అనివరసిత శూద్రులుగా పేర్కొన్నది ఎవరు?
ఎ) పతంజలి బి) కాళిదాసు
సి) చరకుడు డి) డిమిట్రియస్
5. సెయింట్ థామస్ను దక్షిణ భారతదేశంలో ఖననం చేసినట్లు పేర్కొన్నవారు ఎవరు?
ఎ) కాళిదాసు బి) అరిస్టాటిల్
సి) మార్కోపోలో డి) అర్రియన్
6. నలంద విశ్వవిద్యాలయం ఏ విద్యకు ప్రసిద్ధిగాంచిన కేంద్రం?
ఎ) హీనయాన విద్య బి) వజ్రయాన విద్య
సి) తాంత్రికయాన విద్య డి) మహాయాన విద్య
7. కింది ఏ ప్రాంతంలో సముద్రగుప్తుడి శాసనం బయటపడింది?
ఎ) బ్రహ్మగిరి బి) సంకారం
సి) చందుపట్ల డి) నాగార్జునకొండ
8. ఏ రాజు నాణెంపై ''అశ్వమేధయాగ పరాక్రమ'' అని రాసి ఉంది?
ఎ) సముద్రగుప్తుడు బి) స్కంధగుప్తుడు
సి) శ్రీగుప్తుడు డి) భాను గుప్తుడు
9. భూ భ్రమణం గురించి మొదటగా వివరించింది?
ఎ) కాళిదాసు బి) ఆర్యభట్టు
సి)శుశ్రుతుడు డి)వాగ్భటుడు
10. ఈ కింది వాటిలో ''విష్ణు అవతారాలను'' శిల్పికరిం చిన ప్రాతంను గుర్తించండి?
ఎ) బైరాత్ బి) కౌశాంబి
సి) దేవ్గఢ్ డి) ఆర్ముగం
11. కింది వాటిలో ''గోబ్యాక్టుఖురాన్'' అని నినాదం ఇచ్చినది ఎవరు?
ఎ) మహ్మదాలీజిన్నా
బి) మౌలానా అబుల్ కలాం
సి) సర్సయ్యద్ అహ్మద్ఖాన్ డి) ఔరంగజేబు
12. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఉలేమాల కేంద్రం ఏది?
ఎ) దేవ్బంద్ బి) మద్రాస్
సి) బేలూరు డి) విశాఖపట్నం
13. కింది వాటిని జతరపరచండి.
ఎ) ముక్నాయక్ 1) వివేకానంద
బి) సత్యశోదక్ సమాజ్ 2) అంబేద్కర్
సి) తత్వబోధిని 3) ఎ.కె.దత్తు
డి) ఉద్భోధన్ 4) జ్యోతిబాపూలే
ఎ) 2,1,3,4 బి) 2,4,3,1
సి) 1,2,3,4 డి) 4,3,2,1
14. ఉప్పుసత్యాగ్రహంతో గాంధీనీ''1930 మేటి పురు షుడి'' గా పేర్కొన్న పత్రిక ఏది?
ఎ ) రాఫ్త్గఫ్తార్ బి) మద్రాస్డైలీ
సి) ఇండియన్ స్టాండర్స్ డి) టైమ్
15. బొంబాయిలో ఉప్పుచట్టాన్ని ఉల్లంఘించిన మొట్ట మొదటి బొంబాయి పారశీక పౌరుడు ఎవరు?
ఎ) ఖుర్షీద్నారిమన్ బి) నౌరోజీ
సి) మలబారీ డి) నౌరోజీ పర్ధోంజీ
16. ''ఓర్చుకో-నేర్చుకో-గెల్చుకో''అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
ఎ) వివేకానంద బి) దయానంద సరస్వతి
సి) తిలక్ డి) అంబేద్కర్
17. కింది వాటిని జరతపర్చండి
ఎ) హంటర్ కమిషన్ 1) క్షామ నివారణ
బి) ర్యాలీ కమిషన్ 2) విద్యా సంస్కరణలు
సి) ఫ్రేజర్ కమిషన్ 3) పోలీస్ సంస్కరణలు
డి) అబిసన్ కమిషన్ 4) సివిల్ సర్వీసెస్ విభజన
ఎ) 3,2,1,4 బి) 4,3,2,1
సి) 1,3,4,2 డి) 1,2,3,4
18. అతివాదయుగ ఆవిర్భావానికి ఏ దేశ విప్లవ ఉద్యమం కారణం కాదు?
ఎ) ఐర్లాండ్ బి) ఈజిప్ట్
సి) రష్యా డి) జపాన్
19. వందేమాతర ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేయడంలో ప్రముఖపాత్ర వహించిన వ్యక్తి ఎవరు?
ఎ)గాంధీ బి) దాదాబారునౌరోజీ
సి) లాలాలజపతిరారు డి) తిలక్
20. కింది వాటిలో ''పారిదర్శక్'' పత్రికను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) తిలక్ బి) బిపిన్చంద్రపాల్
సి) జ్యోతిపూలే డి) శశిర్కుమార్ఘోష్
21. మహ్మద్ ఘోరీ మరణంతో భారత ప్రాంతాలపై స్వతంత్రం ప్రకటించుకున్నది ఎవరు?
ఎ) ఇల్టుట్మిష్ బి) బాల్బన్
సి) ఇతిమద్దీన్ డి) కుతుబద్దీన్ ఐబక్
22. ''త్రిలింగాలున్న దేశమే త్రిలింగదేశం'' అని పేర్కొన్న విద్యానాథుడు ఎవరి ఆస్థానంలో వుండేవాడు?
ఎ) గణపతిదేవుడు బి) ప్రతాపరుద్రుడు
సి) పల్లవులు డి) యుజ్ధశ్రీతాకర్ణి
23. మహ్మద్బీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన కొత్త నాణెం పేరు ఏమి?
ఎ) దాకనీ బి) థామ్ సి) టంకా డి) జిటిల్
24. ఢిల్లీ సుల్తాన్ కాలంలో''రారు''లుగా ఎవరిని పిలిచేవారు?
ఎ) ఆభరణాల తయారీదారులు
బి) పన్ను వసూలు దారులు
సి) స్వయం ప్రతిపత్తి ఉన్న హిందూ రాజులు
డి) బానిసల శాఖ అధిపతి
25. అల్లావుద్దీన్ ఖిల్జీ''చిత్తోడ్''ను ఆక్రమించి దానికి పెట్టిన పేరు ఏమిటి?
ఎ) జాన్పూర్ బి) సుల్తాన్పూర్
సి) ఖిజిరాబాద్ డి) ఆహ్మద్నగర్
26. భారతదేశంలో డచ్వారి తొలి వర్తక స్థావరమైన ''మచలీపట్నం''ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ)1600 బి)1605
సి)1664 డి)1609
27. గురు అంగద్ను సందర్శించిన ప్రముఖ మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) బాబర్ బి) అక్బర్
సి) హుమయూన్ డి) షాజహాన్
28. బైరాంఖాన్ మరణం తర్వాత అక్బర్ చక్రవర్తి చేపట్టిన మొదటి దండయాత్ర?
ఎ) బిల్గ్రా బి) మాల్వా
సి) మేవాడ్ డి) గొండ్వానా
29. షాజహాన్ అనగా అర్థమేమిటి?
ఎ) అందమైనవాడు బి) అదృష్టవంతుడు
సి) ప్రపంచ చక్రవర్తి డి) అంత:పుర చక్రవర్తి
30. నెలవారి జీతాలిచ్చే''మహాదారీ పద్దతిని ప్రవేశ పెట్టిన వారు ఎవరు?
ఎ) రంజిత్సింగ్ బి) దిలీప్సింగ్
డి) కిషన్దాస్ డి) అర్జున్సింగ్్
31. కిందివారిలో జగన్ మిత్ర మండలిని ఎవరు స్థాపించారు?
ఎ) భాగ్యరెడ్డి వర్మ బి) బి.ఎస్.వెంకట్రావ్
సి) ఎం.ఎల్.ఆదయ్య డి) ఎవరూ కాదు
32. రాజా రామ్మోహన్రారు జీవిత చరిత్రను రచించింది ఎవరు?
ఎ) ఫిరోజ్ షా మొహతా బి) మేరీ కార్పెంటర్
సి) సురేంద్రనాధ్ బెనర్జీ డి) కె.టి తెలాంగ్
33. ఈ కింది వాటిలో మితవాదుల డిమాండ్లను గుర్తించండి?
ఎ) పత్రిక స్వేచ్చ
బి) రక్షణ బడ్జెట్ను తగ్గించాలి
సి) ఉప్పు మీద పన్ను తగ్గించాలి సి) పైవన్నీ
34. సరైనదానిని గుర్తించండి/జతపరచండి?
ఎ) ముస్లీంలీగ్ 1) 1908
బి) ఇండియన్ అసోసియేషన్ 2)1907
సి) సూరత్ కాంగ్రెస్ సమావేశం 3)190
డి) మద్రాస్ కాంగ్రెస్ సమావేశం 4)187
ఎ) 1,2,3,4 బి) 4,3,2,1
సి) 3,4,2,1 డి) 3,1,2,4
35. నెల్లీసేన్ గుప్తా ఏ సంవత్సరంలో భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించెను?
ఎ) 1931-కరాచీ బి) 1933-కలకత్తా
సి)1908-మద్రాస్ డి)1948-జైపూర్
36 ''స్వదేశీ మేళా''ను రాజకీయ పండుగ''అని పేర్కొన్న వారు ఎవరు?
ఎ) అరవింద్ఘోష్ బి) సురేంద్రనాధ్ బెనర్జీ
సి) బాల గంగాధర్ తిలక్ డి) అనిబిసెంట్
37. 1919 ఏప్రిల్ 13న జలియన్వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు?
ఎ) చర్చిల్ బి) లూయిడ్ జార్జీ
సి) అట్లీ డి) బకింగ్ హామ్
38. లార్డ్ రిప్పన్కు విడ్కోలు సభ నిర్వహించిన సంస్థ ఏది?
ఎ) ఇండియన్ అసోసియేషన్
బి) ఇండియన్ నేషనల్ యూనియన్
సి) ఇన్నర్ సర్కిల్
డి) ఇండియన్ స్టేట్స్ యూనియన్
39. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ''ఇండియన్ నేషనల్ ఆర్మీ'' కి ప్రచారసారధి ఎవరు?
ఎ) అరుణా అసఫ్ ఆలీ
బి) కెప్టెన్ మోహన్ సింగ్
సి) లక్ష్మీ స్వామీనాథన్ డి) ఎస్.ఎ. అయ్యర్
40. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఎంత మంది యూరోపియన్లు అధ్యక్షత వహించారు?
ఎ)10 బి) 5 సి)3 డి)2
41 జాతీయ ప్రణాళిక సంఘాన్ని సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసెను?
ఎ) 1936 బి) 1937 సి)1938 డి)1942
32. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) వరదల వల్ల 7 సార్లు దెబ్బతిన్న హరప్పానగరం- మొహంజోదారో
బి) సింధు నాగరికత కాలంలో వరి పండించిన రెండవ నగరం-రోపార్
సి) ఎ ఒప్పు బి తప్పు
డి) పై రెండు సరైనవే
43. ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అసకిని - చినాబ్
బి) సుతుద్రి-సట్లేజ్
సి) వితస్థ- జీలం
డి) విపాస్ -జమున
44. ఈ కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
ఎ) సామవేదంతోనే ద్రుపదరాగం వుంది
బి) రాజసూయ,వాజపేయ యాగాల తొలి ప్రస్తావన యజుర్వేదంలో ఉంది
సి) ఋగ్వేదంలోని 10వ మండలంలో గాయత్రి మంత్రం కలదు
డి) ఉపనయనము చేసుకున్న వారిని ద్విజులు అంటారు
45. కింది వాటిని జతపరచండి.
ఎ) హనుమంతుడు 1) గాండీవం
బి) రత్నాకర్ 2) భగవద్గీత
సి) చార్లెస్ విల్కిన్స్ 3) వాల్మీకి
డి) అర్జునుడు 4) అంజనాదేవి
ఎ) 1,2,3,4, బి) 3,4,2,1
సి) 4,2,1,3 డి) 4,3,2,1
46. మౌర్యుల కాలంలో రాజుల ఇళ్ళను వేటితో ఎక్కువగా నిర్మించేవారు?
ఎ) రాళ్లు బి) మట్టి,సున్నం
సి) కలప డి) కాల్చిన ఇటుకలు
47. ఈ కింది ప్రదేశాలలో రెండు భాషల్లో వేయించిన అశోకుని శాసనం లభించిన ప్రదేశం ఏది?
ఎ) కాందహార్ బి)మధుర
సి) సాంచి డి) తక్షశిల
48. ''చంద్రగుప్త మౌర్యుడు యవ్వనంలో అలెగ్జాండర్ను చూశాడు'' అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
ఎ) స్టాబ్ బి) ప్లుటార్క్ సి) జస్టిస్ డి) ప్లీనీ
49. పుష్యమిత్రశంగుడు బృదద్రుదుడ్ని కుట్రపూరితంగా చంపినట్లు తెలిపే పురాణం ఏది?
ఎ) విష్ణుపురాణం బి) వాయుపురాణం
సి) భాగవతపురాణం డి) బ్రహ్మండపురాణం
50. ఈ కింది వాటిని జతపరుచుము?
ఎ) అశోకుడు 1) అజీవక మతం
బి) బిందుసారుడు 2) మస్కీ
సి) పరిశిష్టపర్వం 3) సుదర్శన తటాకం
డి) పుష్యగుప్తుడు 4)హేమచంద్రుడు
ఎ)4,3,2,1 బి)2,1,4,3
డి)1,2,3,4 డి)2,3,4,1
51. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి నాణేలను ముద్రిం చింది ఎవరు?
ఎ) విష్ణుకుండినులు బి) ఇక్ష్వాకులు
సి) శాతవాహనులు డి) కాకతీయులు
సమాధానాలు
1.బి 2.ఎ 3.బి 4.ఎ 5.సి
6.డి 7.బి 8.ఎ 9.బి 10.సి
11.సి 12.ఎ 13.బి 14.డి 15.ఎ
16.డి 17.డి 18.డి 19.డి 20.బి
21.డి 22.బి 23.ఎ 24.సి 25.సి
26.బి 27.సి 28.బి 29.సి 30.ఎ
31.ఎ 32.బి 33.డి 34.సి 35.బి
36.సి 37.బి 38.సి 39.డి 40.బి
41.సి 42.సి 43.డి 44.సి 45.డి
46.సి 47.ఎ 48.బి 49.ఎ 50.బి
51.సి
Authorization