Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. రిమ్స్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రి వద్ద వారు ఆందోళనకు దిగారు.