Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: అయోధ్యలో శ్రీ రామమందిరం భూమి పూజ నేపథ్యంలో బెజవాడలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆలయాలు, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కార్యాలయాలతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.