Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అయోధ్య నగరంలో రామాలయం భూమి పూజ సందర్భంగా బుధవారం ఉదయం 8.00 గంటలకు పూజారులు గౌరీ గణేష్ పూజను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా బుధవారం హనుమాన్ గర్హి దేవాలయాన్ని శానిటైజ్ చేసి పూజలు ప్రారంభించారు. 8 మంది ఆలయ పూజారులు ఈ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామాలయం భూమి పూజ సందర్భంగా అయోధ్య నగరాన్ని ఆకుపచ్చ, గులాబీ రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అయోధ్య నగరం అంతా పండుగ వాతావరణంతో కోలాహలంగా మారింది.