Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనాను దొంగలు బాగా ఉపయోగించుకున్నారు. కరోనా సోకకుండా ధరించాల్సిన పీపీఈ కిట్లను దొంగతనానికి వాడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఉన్న ఓ ఆభరణాల దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. పీపీఈ కిట్టు ధరించి వచ్చిన దొంగ.. నగలు దోచుకెళ్లాడు. సంబంధిత వీడియో.. షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.