Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గరు యువకులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముద్దనూరు మండలంలోని కొత్తపల్లెలో బైక్ను బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను రవితేజ, చంద్ర శేఖర్రెడ్డి, శివశంకర్ లుగా గుర్తించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.