Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు మూడో వికెట్ ను కోల్పోయింది. 265 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 31 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 99 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో భాటియా 57 పరుగులతో, మిథాలీ రాజ్ 1 పరుగుతో ఉన్నారు.