Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రాణం తీసిన బదిలీ.. మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ప్రాణం తీసిన బదిలీ.. మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య

Tue 25 Jan 14:47:05.410232 2022

వరంగల్ : తెలంగాణలో మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బదిలీతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయుడు విషం తాగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల రమేష్ ఖానాపూర్ మండలం, ధర్మారావుపేట సమీపంలో బాల్ తండాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.తాజా బదిలీల్లో ఆయనకు ములుగు జిల్లాకు బదిలీ అయింది. దాంతో కుటుంబాన్ని విడిచి వెళ్లలేక, ఆరోగ్యం సహకరించక, తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం పాఠశాల వద్దే పురుగుల మందు తాగాడు.  నర్సంపేటలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..!
పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..!
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల
మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు
పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల
అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి
పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు
ఆర్టీసీతో ఎన్టీఆర్ అనుబంధాలను గుర్తు చేసుకున్న సజ్జనార్
ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు
దేశంలో పెరుగుతున్న బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు
బాలికపై బాలుడు లైంగకదాడి.. బాలిక ఆత్మహత్య
రేపు పలు రూట్లలో ఆర్టీసీ అదనపు బస్సులు
రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కారులో మంటలు..
ఫైన‌ల్‌లో టాస్ గెలిచి బౌలంగ్ ఎంచుకున్న వెలాసిటీ
శృంగారం తర్వాత గతం మర్చిపోయిన వృద్ధుడు..!
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు
పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం
తీన్మార్ మల్లన్న అరెస్టు
రెండు రూపాయల భోజనాన్ని ప్రారంభించిన బాలకృష్ణ భార్య
తండ్రి దశదినకర్మకు డబ్బులు లేవని కొడుకు ఆత్మహత్య
జూన్ 3న అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.