Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి

Sat 28 May 20:40:08.402787 2022

విచారణ ప్రారంభించిన సి.ఐ బాలక్రిష్ణ...
ఫోరెన్సిక్ బృందంతో శవ పంచనామా - ఎస్ ఐ అరుణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
అనుమానాస్పద స్థితిలో పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సోమాని శ్రీను(34) శనివారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్.ఐ అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాధమిక విచారణ చేపట్టారు. బంధువుల నుండి పిర్యాదు స్వీకరించి విషయాన్ని ఆమె సి.ఐ బాలక్రిష్ణకు తెలిపారు. అనంతరం  పై అధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ రప్పించి విచారణ చేపట్టారు.
       మృతుడి సోదరుడు రాజా రమేష్ పిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీను తన మిత్రులతో కలిసి హోటల్ లో భోజనం చేసి వస్తానని ఇంటినుండి శుక్రవారం రాత్రి వెళ్ళాడు. మధ్యమధయలో ఫోన్ చేస్తే వస్తున్నా అని రాత్రి 12 గంటలు వరకు చెప్పాడు. 12 తర్వాత అతని ఫోన్ పనిచేయలేదు. కానీ శనివారం ఉదయం తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి 'మీ సోదరుడు శ్రీను అశ్వారావుపేట - సత్తుపల్లి రహదారిలో మీ ఇటుకలు తయారీ ప్రాంతంలో రోడ్డు పక్కన పడి ఉన్నాడు` అని తెలిపారు. దాంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని చూడగా శ్రీను విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే అతను మృతి అనుమానంగా ఉంది అని పోలీసులకు పిర్యాదు చేశాడు.
        ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం...సోమాని శ్రీను మరికొందరు తన మిత్రుడు పుట్టిన రోజు వేడుకలను ఇదే రోడ్డులో గల ఒక డాబా లో జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు బర్త్ డే కేక్ కట్ చేసారు. అనంతరం శ్రీనుకి ఫోన్ రావడంతో తాను వెళ్తున్నా తర్వాత మీరు రండి అంటూ నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం మిత్రుల్లో ఒకరు ఫోన్ చేయగా ఆఫ్ చేసి ఉన్నది.
      ఎస్.ఐ అరుణ తెలిపిన వివరాల ప్రకారం శ్రీను ఫోన్ కి 12 :15 గంటలకు చివరి ఫోన్ కాల్ వచ్చింది.
తర్వాత ఏమి అయింది అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ.ఐ తెలిపారు.
పలువురి నివాళులు
అనుమానాస్పదంగా మృతి చెంది శ్రీను మృతదేహానికి తాజా, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు,సిపిఐ(ఎం) నాయకులు పుల్లయ్య, ఇతర నాయకులు ఆలపాటి రామ్ మోహన్ రావు,బండి పుల్లా రావులు నివాళులు అర్పించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...
జులై 3న అల్పపీడనం...
బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌
సీజ్‌ చేసిన వాహనాల వేలం
సీజ్‌ చేసిన వాహనాల వేలం
ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్
గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు
మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్
టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్
కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి
మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు
మేడ్చల్‌ జిల్లాలో పేలుడు.. మహిళ మృతి
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
సెల‌వు దొర పేరిట బీజేపీ వెబ్‌సైట్‌
తెలంగాణలో కొత్తగా 496 కరోనా కేసులు
జేఎన్టీయూలో ర్యాగింగ్.. 11 మంది సస్పెండ్
జూలైలో అమరావతి భూముల విక్రయం..!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.