Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
  • గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
  • టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌
  • సీజ్‌ చేసిన వాహనాల వేలం
  • సీజ్‌ చేసిన వాహనాల వేలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..! | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..!

Sat 28 May 21:20:33.328223 2022

అమరావతి : కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ ఆ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో  ఇటీవల అల్లరు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో శ‌నివారం ఓ కీల‌క ఆధారం ల‌భించిందని తెలిసింది. అల్లర్లకు పాల్పడ్డారని అరెస్ట్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్ల‌లోని వాట్సాప్ సందేశాల్లో  '3.10 గంట‌ల‌కు యుద్ధం ప్రారంభం... పోలీసులు భోజ‌నం చేసే స‌మ‌యం... ఇదే చ‌క్క‌టి త‌రుణం` అంటూ ఉన్నది పోలీసులు గుర్తించారు. ఈ సందేశంతో నిందితులు వ్యూహాత్మ‌కంగానే అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు నిర్ధారించారు. అల్ల‌ర్ల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా పోలీసులు 44 మందిని అరెస్ట్ చేశారు. పట్ట‌ణంలో మరో ఐదు రోజుల పాటు 144 సెక్ష‌న్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు పోలీసులు శ‌నివారం ప్ర‌క‌టించారు. అలాగే ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌ను మ‌రో 24 గంట‌ల దాకా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌
సీజ్‌ చేసిన వాహనాల వేలం
సీజ్‌ చేసిన వాహనాల వేలం
ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం
హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా
విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్
గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు
మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్
టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్
కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి
మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు
మేడ్చల్‌ జిల్లాలో పేలుడు.. మహిళ మృతి
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
సెల‌వు దొర పేరిట బీజేపీ వెబ్‌సైట్‌
తెలంగాణలో కొత్తగా 496 కరోనా కేసులు
జేఎన్టీయూలో ర్యాగింగ్.. 11 మంది సస్పెండ్
జూలైలో అమరావతి భూముల విక్రయం..!
రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు
రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు మృతి
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌ ఖరారు
ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి..
శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం
కోలుకున్న బోరుబావి బాధిత బాలుడు..
రెబల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సవాల్
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.