Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : : ఆఫ్రికాలోని మొరాకో- స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు నుంచి స్పెయిన్ మెలిల్లాలోకి ప్రవేశించడానికి ఆఫ్రికా వలసదారులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు, వలసదారుల మధ్య హింసాత్మక వాగ్వివాదం జిరగింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు సుమారు 2,000 మంది వలసదారులు ఎన్క్లేవ్ను మూసివేసే ఎత్తైన కంచెపై దాడి చేసినట్టు తెలిసింది. కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.