Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఆర్టీసీ బస్సు డ్రైవర్ కంటపడింది. దీంతో డ్రైవర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు పులిజాడ తెలుసుకునేందుకు గాలిస్తున్నారు.