Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమం వల్లే విద్యుత్ తీగలు తెగిపడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.