Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రం లభ్యమైంది. మంగళవారం ఉదయం ఓ మహిళ పొలం పనులు చేస్తుండగా రూ.40 వేల విలువైన వజ్రం దొరికింది. అయితే ఆమె వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నట్టు తెలిసింది. వర్షం కాలం వచ్చిందంటే చాలు అనంతపురం, కర్నూలు జిల్లాలో వజ్రాలు కోసం ప్రజలు అన్వేషణ సాగిస్తారు.