Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ ఈరోజు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో రజత్కుమార్ పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. నాగార్జునసాగర్లో అధికారులతో రజత్కుమార్ సమీక్ష నిర్వహించనున్నారు.