Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అగ్నిమాపకంపై విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరమని హయత్నగర్ ఫైర్ అధికారి శ్రీనయ్య అన్నారు. మన్సురాబాద్ డివిజన్ పరిధి లో ఉన్న స్లోకా బిర్లా పాఠశాలలో విద్యార్థుల కు అగ్నిమాపకంపై శుక్రవారం అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని చిన్నగా రాజుకునే సమయంలోనే అగ్ని మాపక శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే ఆస్తి, ప్రాణనష్ట నివారణ చేయగల్గుతామన్నారు.