Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహానికి హేమాహేమీలు తరలివచ్చారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హజరయ్యరు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సచిన్ తెందూల్కర్ దంపతులు, తమిళ సూపర్స్టార్ రజనీ కాంత్, హిల్లరీ క్లింటన్, ఎన్సీపీ నేత శరద్పవార్ తదితరులు హాజరయ్యారు.