Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. దీనిలో ఏ1గా ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును పేర్కొంది. ఛార్జిషీట్తో పాటు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను జతచేసింది. తుది ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని పేర్కొంది.