Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విశాఖ ఏజేన్సీలోని అరకుమండలం జనసానివలసలో దారుణం చోటుచేసుకుంది. జీలుగుకల్లు తాగి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరణించిన వారిని గోపాల్,అప్పన్నగా గుర్తించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.