Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొబైల్స్ తయారీదారు జియోనీ తన నూతన స్మార్ట్ఫోన్ ఎఫ్205 ప్రొ ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.5,890 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 5.45 ఇంచ్ డిస్ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.