JanaSena Chief @PawanKalyan on Facebook. pic.twitter.com/Aqvd5OuWse
— JanaSena Party (@JanaSenaParty) February 19, 2019
Authorization
JanaSena Chief @PawanKalyan on Facebook. pic.twitter.com/Aqvd5OuWse
— JanaSena Party (@JanaSenaParty) February 19, 2019
హైదరాబాద్ : గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్న తరుణంలో సమీక్ష నిమిత్తం తమ పార్టీ ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తాను చెప్పేది ఒక్కటేనని, ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని, సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాత స్వేదంతోనే బతుకుతున్న సమాజానికి రైతుల ఆర్తనాదాలు మంచివి కావని పవన్ తన ట్వీట్ లో తెలిపారు.