Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉగ్ర దాడిలో మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు ఒకరోజు మూలవేతనం (సుమారు రూ.5కోట్లు) ఇవ్వాలని నిర్ణయించినట్లు సివిల్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి మధు ప్రకటించారు.