Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి క్రిస్ లిన్(7) రషీద్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజ్లో రానా(4), ఊతప్ప(4) ఉన్నారు.