Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో జాబితాను విడుదల చేసింది. పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి చోటు దక్కింది. ఆయనను తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి బరిలో దించుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా తొమ్మిది మంది అభ్యర్థులు వీళ్లే..
కిషన్ గంజ్ (బిహార్) - మహ్మద్ జావేద్
కతిహర్ (బిహార్) - తారిఖ్ అన్వర్
పుర్నియా (బిహార్) - ఉదయ్ సింగ్
బారాముల్లా (జమ్మూకశ్మీర్) - హజి ఫరూఖ్ మిర్
బెంగళూరు దక్షిణం (కర్ణాటక) - బీకే హరిప్రసాద్
అకోలా (మహారాష్ట్ర) - హిదయత్ పటేల్
రాంటెక్ (మహారాష్ట్ర) - సురేశ్ ధనోర్కర్
హింగోలి (మహారాష్ట్ర) - సుభాష్ వాంఖెడే