Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత ఏడాది అత్యంత చెత్త సీజన్ను చవిచూసిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మంచి విజయంతో సీజన్ను ఆరంభించాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్గా రూపాంతరం చెందిన ఢిల్లీ జట్టు కూడా శుభారంభాన్ని అందుకోవాలని అనుకుంటోంది.