Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ తగలింది. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి కెప్టెన్ కోహ్లీ వికెట్ల వెనక దొరికిపోయాడు. 8 బంతులు ఆడిన కోహ్లీ రెండు ఫోర్లతో 9 పరుగులు చేశాడు. నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ 9, డివిలియర్స్ 7 క్రీజులో ఉన్నారు.