Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు అమరావతి బయల్దేరారు. రెండ్రోజుల పర్యటనలో పలు పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫలితాల అనంతర పరిణామాలపై చర్చించారు.