Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 15 సీట్ల వరకూ వస్తాయని లగడపాటి చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన ఆయన లోక్ సభలో కూడా సైకిల్ జోరు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలకు రెండు అటూ ఇటూ వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వైకాపాకు పన్నెండు స్థానాలకు రెండు అటూ ఇటూ రావచ్చని పేర్కొన్నారు. ఇతరులకు ఒకటి లేదా 0 స్థానాలు రావచ్చునని లగడపాటి పేర్కొన్నారు.