Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపీ: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామా వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధికారులతో సమావేశమయ్యారు. వాలంటీర్ల నియామకం, విధివిధానాల ప్రక్రియ వేగవంతం చేయాలని, తదుపరి నోటిఫికేషన్ జారీకి కసరత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు.