Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మండవల్లి మండలం కొవ్వాడలంకలో 9వ తరగతి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.