Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని దక్కన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోట్ పల్లి ఎంపిపి శ్రీనివాస్ రెడ్డిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరామర్శించారు. ఆయనకు అందున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.