Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకోనున్నారు. గత పది రోజులుగా మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి మాత్రం ఏ మాత్రం కుదుటపడలేదు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధాని అయనను పరామర్శించేందుకు ఎయిమ్స్ కు రానున్నారు.