Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదస్థాయిలో ప్రవహించిన గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 4 గంటలకు గోదావరి నీటిమట్టం 23.4 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్నది. జూలై చివరి వారం నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిన గోదావరి తగ్గుతూ వస్తోంది.