Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిజాంపేట పుష్పక్ గృహ సమూదాయం వద్ద నిన్న నాలాలో పడి కొట్టుకుపోయిన బిహార్వాసి రకిబుల్ షేక్ మరణించాడు. ఈ రోజు ఉదయం ఆయన చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉదయాన్నే గజ ఈతగాళ్లతో ఆయన కోసం అధికారులు వెతికించారు. చెరువులోని మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.