Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటినుంచి ఈ నెల 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.