Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బస్సు ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం వస్రాలో బస్సు ఢీకొని మహిళ చనిపోయింది. అయితే ఈ ఘటనలో బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్ పరారయ్యాడు.