Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికకు ఈసీ(ఎలక్షన్ కమిషన్) సర్వం సిద్దం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికకు సంబంధించి ఈసీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. సూర్యపేట కలెక్టర్ అమయ్కుమార్, ఎస్పీ భాస్కరన్ ఈవీఎంల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.