Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఆస్పత్రిలో ఈరోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. వివరాల ప్రకారం.. ఈరోజు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత పుట్టినరోజు. ఈ సందర్భంగా రాయపురంలోని ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలను బహుకరించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లు ఆనందం వ్యక్తం చేసారు.