Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు ఈ నెల 15 నుంచి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 9 టీఎంసీల నీరు ఉంది. దీనిలోకి శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్ మానేరు) నుంచి మరో 5టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు.