Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: రాష్ట్రంలో ఈ నెల 25 వరకు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కోవిడ్-19 లాక్డౌన్తో అనేక ప్రాంతాల్లో రైతులు పత్తిని అమ్మలేకపోయారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ గుర్తించిన కేంద్రాలలో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేస్తారని తెలిపారు.