Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీస్సిబ్బందికి చేయూతనిచ్చేందుకు ఎంఎంఆర్ ఈవెంట్స్, ప్రాపర్టీ డెవలపర్ల ఆధ్వర్యంలో ట్రిపుల్ లేయర్ మాస్క్లను రాచకొండ సీపీ మహేష్భగవత్కు అందజేశారు. 3000ల ట్రిబుల్ మాస్క్లతోపాటు, 250 శానిటైజర్లు, 50 రేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ మహ్మద్ సైఫుల్లాఖాన్, ఆర్ఐ విజయానంద్తో పాటు పలువురిన్ని శుక్రవారం సీపీ ప్రత్యేకంగా అభినందించారు.