Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
మహాలక్ష్మీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో చర్లపల్లి డివిజన్ నూతన కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి ఆత్మీయ అభినందన సన్మా నం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ శర్మ, జనరల్ సెక్రెటరీ హరి కిషోర్, వైస్ ప్రెసి డెంట్ మధుపాల్రెడ్డి, రియాజ్, ట్రెజరర్ శ్రీమన్నా రాయణ, సభ్యు లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.