Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
స్వరాష్ట్ర సాధనకు కృషి చేసిన ఉద్యమకారులు, వారి కుటుంబాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదనీ, వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. దుండిగల్ మున్సిపాల్టీ పరిధి లోని బౌరంపేట్కి చెందిన ఉద్యమకారుడు కృష్ణ తల్లి భాగ్య మ్మ కాలుకు ఆపరేషన్ అవసరమని నిమ్స్ వైద్యులు సూచి ంచడంతో భాగ్యమ్మ కొడుకు కృష్ణ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ రూ.4 లక్ష ల (ఎల్ఓసీి) మంజూరు చేయించి కృష్ణకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కస్తూరి బాలరాజు, పోలీస్ గోవింద ్రెడ్డి, మాధవ్రెడ్డి, రాము, మురళి యాదవ్, విష్ణురెడ్డి, శ్రీహరి, ప్రకాష్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.