Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చంపాపేట
చంపాపేట డివిజన్ మారుతీనగర్కు చెందిన కల్యా రమేష్ ప్రసన్న దం పతులు కర్మన్ఘాట్ శ్రీ దాన్యాంజనేయ ఆలయంలో ప్రతీరోజు నిర్వహించే అన్నధాన కార్యక్రమానికి రూ.లక్ష్యా యాభైవేలను దేవాలయ కమిటీకి విరాళంగా అందించడం అభినందనీయమని కార్పొరేటర్ సమ రమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసన్న దంపతుల కుమారులు సుధీర్, వినరు, ఆలయ ప్రధాన అర్చకులు అంబ ప్రసాద్ పాల్గొన్నారు. అనాథాశ్రమానికి