Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉప్పల్
గణేశ్ నిమజ్జనానిక వాహనాలు ఏర్పాటు చేయాలని కోరుతూ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డికి, ఆర్టీఓ శ్రీనివాస్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ రెవెల్లిరాజు మాట్లాడుతూ మండపాల వద్ద నిర్వహకులకు ఎలాంటి ఇబ్బందులూ కల్గకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఠల్రావు, పాండు, శ్రీనివాస్, శ్రవణ్, నర్సింగ్ పాల్గొన్నారు.