Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సక్షం స్వచ్ఛంధ సంస్థ (తెలంగాణ) ఆధ్వ ర్యంలో సెప్టెం బర్ 3న నెక్లెస్ రోడ్ లో సైటాధాన్ వాక్ (స్ట్రెడ్ ఫర్ సైట్) నిర్వ హించడం ద్వా రా కండ్లదానంపై ప్రజల్లో అవగాహన కల్పిం చేందుకు నిర్వ హిస్తున్న వాల్ పోస్టర్ను బంజారాహిల్స్లో మం గళవారం సక్షం తెలంగాణ అధ్యక్షులు, హార్ట్ సర్జన్ డాక్టర్ వేన ప్రకాష్, కార్య దర్శి ఎన్ కరుణాకర్, కాంబా జాతీయ ప్రాజెక్టు డైరె క్టర్ డాక్టర్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ వాక్లో 7 వందల మంది అంధులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల, కళాశాల విద్యార్థులు హాజరవు తున్నారని వివరించారు. పీపుల్ ప్లాజా నుంచి నెక్లెస్రోడ్ వరకు జరిగే వాక్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి, వాకటి కరుణ, ప్రముఖ నటి లావణ్య త్రిపాటి, అలీ, గజల్ శ్రీనివాస్, డాక్టర్ రవీందర్, గోవిందహరి, హరిచందనా సీహెచ్ ఎంసీ కమిషనర్లతో ప్రముఖులు హాజరవుతున్నారని వివరించారు.